Tuesday, March 07, 2006

కాశీలో మారణకాండ

కాటికి పోయెలోపు కాశీకి పోయిరావాలి అన్నది, ప్రతి హిందువు కోరిక.
అలాంటి కాశీలో, దైవ దర్శనానికి వచ్చిన అమాయకులని, దైవ సన్నిదిలోనుండే కాటికి పంపించారు.
చేసినది ఎవడైనా కావొచ్చు, కాని దాడి చేసింది మాత్రం హిందువుల నమ్మకం మీద.

పార్లమెంట్ మీద, ఎర్రకోట మీద, అక్శరధామ్ మీద, హైదారాబాదులో, బెంగుళూరులో, ఇలా అక్కడ ఇక్కడ అని లేకుండా ఈ ముష్కరులు దాడులు చేస్తున్నా మనలో చలనం లేదు, రాదు.

తరతరాలుగా బానిసత్వం నరనరానా జీర్నించుకుపోయిన జాతి కదా, సుప్తావస్తలో నుండి లెగవడానికి ఇంకెంత కాలం పడుతుందో.

1 comment:

చదువరి said...

ఏడుకొండలు గారూ,
మిమ్మల్ని పుస్తకాల పురుగు కుట్టింది! ఈ పురుగు కుడితే మీరు వెంటనే చేయవలసిన వైద్యం: మీరు చదివిన ఏదో ఒక పుస్తకం గురించి మీ బ్లాగులో తెలుగులో రాయాలి. వివరాలకు http://chaduvari.blogspot.com చూడండి