Thursday, December 22, 2005

రిజర్వేషన్స్ ఎవరికి అవసరం??

తరతరాలుగా బానిసలుగా బతికిన దళితులకా? లేక..వొద్దురా బాబు అంటున్నా వినకుండా పంది పిల్లలని కన్నట్టు కని, ప్రపంచమ్ మీద కి వదిలే మూర్ఖ జాతికా??
ఏమి అన్యాయము జరిగింది అని వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి?
ఆంగ్లేయులు వచ్చువరకు, మనని పాలించిన వారి వారసులే కద వీరు?
ఏడవ శతాబ్దము నుండి భారత జాతి సంస్కృతిని నాశనం చేసి, సంపదను కొల్లగొట్టి, మన స్త్రీల మాన,ప్రాణములను హరించి వేసిన ముష్కర మూకల వారసులము అని నిస్సిగ్గుగా చెప్పుకునే వారికి ఇటువంటి తాయిలాలు ఇవ్వనవసరమా?


రాజశేఖరా, కళ్ళు తెరువు.
వోటు బాంకు, వరల్డ్ బాంకు అనకుండా, ఏదో మేలు చేస్తావు అని నిన్ను గెలిపించారు. వాళ్ళ అశలు అడియాసలు కానివ్వమాక. చరిత్రలో మచ్చగా మిగలమాక.

ఏమి జరుగుతుంది.

మతం మౌడ్యం తలకెక్కిన అత్మాహుతి దళసభ్యుడు నగరం నడిబొడ్డున ఉన్న టాస్క్-ఫోర్స్ ఆఫీస్ మీద దాడి చేస్తే నేటి వరకు నిజాలు బయటకి రావడమ్ లేదు. మన పచ్చపత్రికలకేమొ ఫాక్షన్ గొడవల మీద ఉన్న శ్రద్ద ఇటువంటి కేసు మీద లేక పోయె.

మొన్న శాసనసభలో అన్న చర్చకు వస్తుంది ఏమొ అనుకుంటే, రకరకాల కారణాల వల్ల అది కూడా జరగలేదు.
జగన్ సెక్యూరిటీ గార్డ్ అత్మహత్యా ప్రయత్నానికి ఉన్నటువంటి విలువ దీనికి లేక పొయే.

నిజ్జంగా మన పోలీసుబాబులు చెప్పినట్లు చంపడమే లక్ష్యం ఐతే, పండగ ముందు రోజు దాడి ఎందుకు చేస్తారు?
అట్లాకాక వాళ్ళ లక్ష్యం, పోలీసులకి హెచ్చరిక పంపడమా?లేక పోలీసుల దగ్గర ఉన్న ఆదారాలు నాశనం చెయ్యడమా?
ఇక్కడ మనం గుర్తుంచుకోవల్సింది, మన పోలీసులు దాడి జరక ముందు కొంతకాలం గా వీళ్ళ కార్యక్రమాల మీద చాలానే ఆదారాలు సంపాదించారు. వాటిని నాశనం చెసె లక్ష్యం గా దాడి జరిగి ఉంటె, ఆ ముష్కరులు తమ పనిలో చాల వరకు విజయం సాదించారు.

Sunday, December 18, 2005

హే రామ్ !

http://news.bbc.co.uk/2/hi/south_asia/4539192.stm

ఎంత ఘోరం, ఎంత అన్యాయం.
మన దున్నపోతు అదికార గణం నిర్లక్షమ్ వలన నలుబది రెండు ప్రాణములు గాలిలో కలిసిపోయినవి కదా.
ఇంత నిర్లక్షముగా వ్యవహరించిన అదికారులకి ఏ శిక్ష సరైనది?
మొన్న నవంబరులోనే కదా అరుగురు మృతి చెందారు. ఇప్పడు ఐనా జాగ్రత్త పడవలసిన బాద్యత లేదా?

Sunday, December 04, 2005

లాల్ సలామ్ చెన్నమనేని గారు...

స్వర్ణోత్సవ వేల నిజామ్ రాక్షసుని పొగడ్తా ??? సిగ్గు సిగ్గు

ఒవైసీ... చరిత్ర కి నీ సొంత భాష్యాలు చెప్పకు.ఇంకా తెలంగాణా పోరాట యోధులు బతికే ఉన్నారు . తెలంగానా పోరాటయోధుల వారసులం బతికే ఉన్నాము.

వీర తెలంగాన పోరాటన్ని ముందుండి నడిపిన్చిన కామ్రేడ్స్, మత రాజకీయాల మొత్తులో తమ గతము మరచి ఉండవచ్చు. నీ మతాని కి ఉన్న ఓటుబాంక్ నేటి రాజకీయ నాయకుల నోరు నొక్క వచ్చు.
కాని, తల్లి తెలంగాణా వొంటి మీద మీ నిజామ్ ముష్కరమూకలు చేసిన గాయలు తాలుకు మచ్చలు పోలేదు. అవి మాకు అడుగడుగునా గతాన్ని గుర్తు చేస్తున్నాయి. కర్తవ్యాన్ని భోదిస్తున్నాయి.పల్లె పల్లె నా మీరు సాగించిన నరమేదము పీడకలలు ఇంకా మమ్ము వెంటాడుతూనే ఉన్నాయి.
ఎంత కండకావరము లేక పోతె నా జాతి స్వర్నోత్సవ వేళ ఇలాంటి ఉన్మత్త ప్రలాపములు చేస్తావు.

అశ్చర్యం.. నిండు సభలో నిజాము రాక్షసుని పొగిడితే నిజం మాట్లాడడానికి వృద్దసింహం చెన్నమనేని తప్ప వేరెవరికి నోరు రాకుండనె. ఎట్టి దుస్తితి వచ్చినది.