Monday, July 25, 2005

రాష్ట్ర రాజకీయాలు

పేరు ఎదైతేనేమి, జరిగేది దోపిడినేగా.
ఒకరేమొ, ఐ.టి. అంటు లూటీ చేసారు.ఇంకొరెమొ, జలయఙం అంటు ధనయఙం చేస్తున్నారు
చేసుకున్న వారికి చేసుకున్నంతా అన్నారు.

మరి మన తెలుగు వారు చేసిన పాపమేమిటో ఇలాంటి పాలకుల పాలన బడుతున్నారు.

రాత్రికి రాత్రి కోట్ల కి రెక్కలొస్తాయి . మైనార్టీ కాలేజీలకి అనుమతులొస్తాయి. దేవాలయ భూములకు కాలోస్తాయి.

కంప్యూటర్ యుగము, అవినీతి కూడా సూపర్ ఫాస్ట్...

No comments: